36) భారతదేశం లిఖిత రాజ్యాంగాన్ని ఎప్పుడు ఆమోదించింది?
A) 26 నవంబర్, 1949
B) 26 జనవరి, 1950
C) 15 ఆగష్టు, 1947
D) 1 జనవరి, 1948
View Answer
A) 26 నవంబర్, 1949
37) ‘భారత జాతీయ ప్రతిజ్ఞ’ను ఎవరు రచించారు?
A) రాయప్రోలు సుబ్బారావు
B) విశ్వనాథ సత్యనారాయణ
C) పైడిమర్రి వెంకట సుబ్బారావు
D) తెన్నేటి విశ్వనాధుథం
View Answer
C) పైడిమర్రి వెంకట సుబ్బారావు
38) కింది అంశాలను పరిగణించండి?
(ఎ) భారతదేశం తన లిఖిత రాజ్యంగంను 1950 జనవరి 26 నాడు ఆమోదించుకున్నది.
(బి) భారత రాజ్యంగం ప్రకారం ‘ఆస్తిహక్కు’ అనేది ప్రాధమిక హక్కు కాదు.
కింది ఐచ్చికాల నుండి సరియైన జవాబును ఎంపిక చేయండి?
A) ఎ మరియు బి రెండూ సరైనవి కావు
B) ఎ మాత్రమే సరైనది
C) ఎ మరియు బి రెండూ సరైనవి
D) బి మాత్రమే సరైనది
View Answer
D) బి మాత్రమే సరైనది
39) కింది వారిలో ఎవరిని భారత రాజ్యాంగం అల్ప సంఖ్యాక వర్గాలుగా గుర్తించండి?
A) భాషాపరమైన
B) లింగపరమైన
C) ప్రాంతపరమైన
D) అటవీ పరంగా
View Answer
A) భాషాపరమైన
40) దేశ పాలన సంబంధించి భారత రాజ్యాంగంలో ఈ కింది వాటిలో – ఏవి ప్రాథమికమైనవి?