Current Affairs Telugu June 2022 For All Competitive Exams

Q)”ముఖ్యమంత్రి మాతృశక్తి యోజన పథకాన్ని” ఇటీవల ఎవరు ప్రారంభించారు ?

A)నరేంద్ర మోడీ
B)ఉద్ధవ్ ఠాక్రే
C)శివరాజ్ సింగ్ చౌహాన్
D)అశోక్ గెహ్లాట్

View Answer
A

Q)వాణిజ్య, పరిశ్రమల మంత్రి “Mango Festival” ని ఇటీవల ఏ దేశoలో ప్రారంభించారు ?

A)ఫ్రాన్స్
B)స్విట్జర్లాండ్
C)జర్మనీ
D)బెల్జియం

View Answer
D

Q)”FATF – Financial Action Task Force”గురించి ఈ క్రింది వానిలో సరైనది ఏది.
1. దీనిని 1989లో పారిస్ లో జరిగిన G- 7సమ్మిట్ మీటింగ్ లో భాగంగా ఏర్పాటు చేశారు.
2. దీని ప్రధాన కార్యాలయం పారిస్ ( ఫ్రాన్స్ )లో ఉంది.

A)1, 2
B)1
C)2
D)ఏదీ కాదు

View Answer
A

Q)National Bank For Financing infrastructure and Development యొక్క చెయ్ చైర్ పర్సన్ ఎవరు?

A)మధబ్ పూరి
B)MB మోహపాత్ర
C)రాజేశ్వర్ రావు
D)KV కామత్

View Answer
D

Q)ఈ క్రింది వానిలో సరైనది ఏది?
1. ఇటీవల సెబీ సంస్థ KV కామత్ ఆధ్వర్యంలో హైబ్రిడ్ సెక్యూరిటీ అడ్వైజరీ కమిటీ ని ఏర్పాటు చేసింది.
2. 1992 లో ఏర్పాటు చేసిన సేబి ప్రస్తుత చైర్మన్ – మధబ్ పూర్ బుచ్.

A)1
B)2
C)1,2
D)ఏదీ కాదు

View Answer
C

Spread the love

Leave a Comment

Solve : *
21 × 13 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!