Latex Code Testing 

41) రాజ్యాంగ ప్రవేశికలో ఐక్యత మరియు దేశ సమగ్రత అనే పదాలను ఏ సంవత్సరంలో చేర్చారు?

A) 1952

B) 1976

C) 1978

D) 1995

View Answer
B) 1976

42) భారత రాజ్యాంగ పరిషత్ లో ‘లక్ష్యాల తీర్మానాన్ని’ ప్రవేశపెట్టింది’ ఎవరు?

A) రాజేంద్రప్రసాద్

B) జవహర్లాల్ నెహ్రు

C) డా.బి.ఆర్.అంబ్కేదర్

D) వల్లభాయ్ పటేల్

View Answer
B) జవహర్లాల్ నెహ్రు

43) స్వతంత్ర భారత రాజ్యాంగాన్ని రచించే చారిత్రాత్మక విధిని భారత రాజ్యాంగ నిర్మాణ సభ దాదాపు 3 సంవత్సరాల కాలంలో పూర్తి చేసింది. ముసాయిదా రాజ్యాంగాన్ని చర్చించడానికి ఎన్ని సమావేశాలు. ఎన్ని రోజుల సమయం తీసుకున్నారు?

A) 10 సమావేశాలు, మొత్తం 220 రోజులు

B) 09 సమావేశాలు, మొత్తం 360 రోజులు

C) 12 సమావేశాలు, మొత్తం 245 రోజులు

D) 11 సమావేశాలు, మొత్తం 165 రోజులు

View Answer
D) 11 సమావేశాలు, మొత్తం 165 రోజులు

44) భారత రాజ్యాంగ పరిషత్ను ఏ విధంగా ఏర్పర్చారు?

A) అప్పటి తాత్కాలిక ప్రభుత్వ తీర్మానం ద్వారా

B) భారత జాతీయ కాంగ్రెస్ ద్వారా

C) భారత స్వతంత్ర చట్టం, 1947 ద్వారా

D) 1946 నాటి కేబినెట్ మిషన్ పథకం ప్రకారం

View Answer
D) 1946 నాటి కేబినెట్ మిషన్ పథకం ప్రకారం

45) సర్. బి.ఎన్. రావ్ ఒక

A) భారత రాజ్యాంగ సలహదారుడు

B) ఐక్యరాజ్యసమితి సెక్రటరీ

C) డ్రాఫ్టింగ్ కమిటీ సభ్యుడు

D) సుప్రీం కోర్టు జడ్జి

View Answer
A) భారత రాజ్యాంగ సలహదారుడు
Your Score: 0 / 0
Spread the love
About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!