![]()
TS TET Paper 1 Language 1 Telugu Previous Papers with Answers – 9th Jan 2025 Shift 1
The TS TET Paper 1 Language 1 Telugu exam held on 9 January 2025 – Shift 1 is very important for candidates preparing for upcoming Telangana State Teacher Eligibility Test (TS TET) exams. TS TET Paper 1 Language 1 Telugu is a scoring and concept-based section, and practicing previous question papers with answers greatly improves accuracy and confidence.
In this post, you can download the TS TET Paper 1 Language 1 Telugu question paper 9 Jan 2025 Shift 1 with answers and use it as a mock test or revision material.
| ←TET Paper 1 | TET Mock Test→ |
TS TET
PAPER 1
9th January 2025 Shift 1
Previous Papers
Language 1 Telugu
31) కింది పద్యాన్ని చదివి ప్రశ్నకు సరైన సమాధానాలను గుర్తించండి.
అడిగిన జీతం బియ్యని
మిడిమేలపు దొరను గొల్చి మిడుకుట కంటెన్
వడిగల యెద్దుల గట్టుక
మడిదున్నకు బ్రతకవచ్చు మహిలో సుమతీ.
ఇచ్చిన పద్యంలో ‘మిడిమేలపు దొరను’ అనగా అర్థం ఏమిటి?
అడిగిన జీతం బియ్యని
మిడిమేలపు దొరను గొల్చి మిడుకుట కంటెన్
వడిగల యెద్దుల గట్టుక
మడిదున్నకు బ్రతకవచ్చు మహిలో సుమతీ.
ఇచ్చిన పద్యంలో ‘మిడిమేలపు దొరను’ అనగా అర్థం ఏమిటి?
32) కింది పద్యాన్ని చదివి ప్రశ్నకు సరైన సమాధానాలను గుర్తించండి.
అడిగిన జీతం బియ్యని
మిడిమేలపు దొరను గొల్చి మిడుకుట కంటెన్
వడిగల యెద్దుల గట్టుక
మడిదున్నకు బ్రతకవచ్చు మహిలో సుమతీ.
ఇచ్చిన పద్యంలో మకుటం ఏది?
అడిగిన జీతం బియ్యని
మిడిమేలపు దొరను గొల్చి మిడుకుట కంటెన్
వడిగల యెద్దుల గట్టుక
మడిదున్నకు బ్రతకవచ్చు మహిలో సుమతీ.
ఇచ్చిన పద్యంలో మకుటం ఏది?
33) కింది పద్యాన్ని చదివి ప్రశ్నకు సరైన సమాధానాలను గుర్తించండి.
అడిగిన జీతం బియ్యని
మిడిమేలపు దొరను గొల్చి మిడుకుట కంటెన్
వడిగల యెద్దుల గట్టుక
మడిదున్నకు బ్రతకవచ్చు మహిలో సుమతీ.
నాగలికి ఎటువంటి ఎద్దులను కట్టి పొలం దున్నాలి?
అడిగిన జీతం బియ్యని
మిడిమేలపు దొరను గొల్చి మిడుకుట కంటెన్
వడిగల యెద్దుల గట్టుక
మడిదున్నకు బ్రతకవచ్చు మహిలో సుమతీ.
నాగలికి ఎటువంటి ఎద్దులను కట్టి పొలం దున్నాలి?
34) కింది పద్యాన్ని చదివి ప్రశ్నకు సరైన సమాధానాలను గుర్తించండి.
అడిగిన జీతం బియ్యని
మిడిమేలపు దొరను గొల్చి మిడుకుట కంటెన్
వడిగల యెద్దుల గట్టుక
మడిదున్నకు బ్రతకవచ్చు మహిలో సుమతీ.
ఇచ్చిన పద్యంలో ‘భూమి’ అనే అర్థం కలిగిన పదం ఏది?
అడిగిన జీతం బియ్యని
మిడిమేలపు దొరను గొల్చి మిడుకుట కంటెన్
వడిగల యెద్దుల గట్టుక
మడిదున్నకు బ్రతకవచ్చు మహిలో సుమతీ.
ఇచ్చిన పద్యంలో ‘భూమి’ అనే అర్థం కలిగిన పదం ఏది?
35) ఈ కింది గద్య భాగాన్ని చదివి ప్రశ్నకు సరైన సమాధానాలను గుర్తించండి.
ఆది నుంచి తెలంగాణ ప్రజలను ముందుకు నడిపించడంలో, చైతన్యపరచడంలో సాహిత్యానిదే కీలకపాత్ర.సూటిగా మనసులను తాకేలా, ఆలోచింపజేసేలా ఎందరో ప్రముఖులు తమ రచనలు, కళారూపాల ద్వారా సమాజాన్ని జాగృతం చేయగలిగారు.అభ్యుదయ సాహిత్యానికి 1946 నుండి 1951 వరకు సాగిన తెలంగాణ సాయుధ పోరాటకాలం స్వర్ణయుగం.పోరాటం జరుగుతున్న కాలంలోనూ, ఆ తర్వాత కూడా పోరాట స్ఫూర్తితో రచనలు వెలువడ్డాయి.తెలంగాణ విమోచనోద్యమ రచయితలు కవిత్వం, పాట, నాటకం, నాటిక లాంటి సాహిత్య ప్రక్రియలను, బుర్రకథలు, ఒగ్గు కథలు, బుడబుక్కల కథ, హరికథ, వీధి భాగోతం, యక్షగానం లాంటి ప్రజాకళారూపాలను సుసంపన్నం చేశారు.
సుద్దాల హన్మంతు, తిరునగరి, దాశరథి, కాళోజీ, సోమసుందర్ తదితరులు ఎన్నో పోరాట గీతాలను రాశారు.తెలంగాణ సాయుధపోరాట కాలంలో నాయకుల ఉపన్యాసాలు, పత్రికల వార్తల కంటే ఎక్కువ ప్రభావం చూపినవి ప్రజాకళారూపాలు.
ఏ కాలాన్ని అభ్యుదయ సాహిత్యానికి స్వర్ణయుగంగా భావిస్తారు?
ఆది నుంచి తెలంగాణ ప్రజలను ముందుకు నడిపించడంలో, చైతన్యపరచడంలో సాహిత్యానిదే కీలకపాత్ర.సూటిగా మనసులను తాకేలా, ఆలోచింపజేసేలా ఎందరో ప్రముఖులు తమ రచనలు, కళారూపాల ద్వారా సమాజాన్ని జాగృతం చేయగలిగారు.అభ్యుదయ సాహిత్యానికి 1946 నుండి 1951 వరకు సాగిన తెలంగాణ సాయుధ పోరాటకాలం స్వర్ణయుగం.పోరాటం జరుగుతున్న కాలంలోనూ, ఆ తర్వాత కూడా పోరాట స్ఫూర్తితో రచనలు వెలువడ్డాయి.తెలంగాణ విమోచనోద్యమ రచయితలు కవిత్వం, పాట, నాటకం, నాటిక లాంటి సాహిత్య ప్రక్రియలను, బుర్రకథలు, ఒగ్గు కథలు, బుడబుక్కల కథ, హరికథ, వీధి భాగోతం, యక్షగానం లాంటి ప్రజాకళారూపాలను సుసంపన్నం చేశారు.
సుద్దాల హన్మంతు, తిరునగరి, దాశరథి, కాళోజీ, సోమసుందర్ తదితరులు ఎన్నో పోరాట గీతాలను రాశారు.తెలంగాణ సాయుధపోరాట కాలంలో నాయకుల ఉపన్యాసాలు, పత్రికల వార్తల కంటే ఎక్కువ ప్రభావం చూపినవి ప్రజాకళారూపాలు.
ఏ కాలాన్ని అభ్యుదయ సాహిత్యానికి స్వర్ణయుగంగా భావిస్తారు?
36) ఈ కింది గద్య భాగాన్ని చదివి ప్రశ్నకు సరైన సమాధానాలను గుర్తించండి.
ఆది నుంచి తెలంగాణ ప్రజలను ముందుకు నడిపించడంలో, చైతన్యపరచడంలో సాహిత్యానిదే కీలకపాత్ర.సూటిగా మనసులను తాకేలా, ఆలోచింపజేసేలా ఎందరో ప్రముఖులు తమ రచనలు, కళారూపాల ద్వారా సమాజాన్ని జాగృతం చేయగలిగారు.అభ్యుదయ సాహిత్యానికి 1946 నుండి 1951 వరకు సాగిన తెలంగాణ సాయుధ పోరాటకాలం స్వర్ణయుగం.పోరాటం జరుగుతున్న కాలంలోనూ, ఆ తర్వాత కూడా పోరాట స్ఫూర్తితో రచనలు వెలువడ్డాయి.తెలంగాణ విమోచనోద్యమ రచయితలు కవిత్వం, పాట, నాటకం, నాటిక లాంటి సాహిత్య ప్రక్రియలను, బుర్రకథలు, ఒగ్గు కథలు, బుడబుక్కల కథ, హరికథ, వీధి భాగోతం, యక్షగానం లాంటి ప్రజాకళారూపాలను సుసంపన్నం చేశారు.
సుద్దాల హన్మంతు, తిరునగరి, దాశరథి, కాళోజీ, సోమసుందర్ తదితరులు ఎన్నో పోరాట గీతాలను రాశారు.తెలంగాణ సాయుధపోరాట కాలంలో నాయకుల ఉపన్యాసాలు, పత్రికల వార్తల కంటే ఎక్కువ ప్రభావం చూపినవి ప్రజాకళారూపాలు.
తెలంగాణ ప్రజలను చైతన్యపరిచి, ముందుకు నడిపించడంలో కీలకపాత్ర పోషించినవి ఏవి?
ఆది నుంచి తెలంగాణ ప్రజలను ముందుకు నడిపించడంలో, చైతన్యపరచడంలో సాహిత్యానిదే కీలకపాత్ర.సూటిగా మనసులను తాకేలా, ఆలోచింపజేసేలా ఎందరో ప్రముఖులు తమ రచనలు, కళారూపాల ద్వారా సమాజాన్ని జాగృతం చేయగలిగారు.అభ్యుదయ సాహిత్యానికి 1946 నుండి 1951 వరకు సాగిన తెలంగాణ సాయుధ పోరాటకాలం స్వర్ణయుగం.పోరాటం జరుగుతున్న కాలంలోనూ, ఆ తర్వాత కూడా పోరాట స్ఫూర్తితో రచనలు వెలువడ్డాయి.తెలంగాణ విమోచనోద్యమ రచయితలు కవిత్వం, పాట, నాటకం, నాటిక లాంటి సాహిత్య ప్రక్రియలను, బుర్రకథలు, ఒగ్గు కథలు, బుడబుక్కల కథ, హరికథ, వీధి భాగోతం, యక్షగానం లాంటి ప్రజాకళారూపాలను సుసంపన్నం చేశారు.
సుద్దాల హన్మంతు, తిరునగరి, దాశరథి, కాళోజీ, సోమసుందర్ తదితరులు ఎన్నో పోరాట గీతాలను రాశారు.తెలంగాణ సాయుధపోరాట కాలంలో నాయకుల ఉపన్యాసాలు, పత్రికల వార్తల కంటే ఎక్కువ ప్రభావం చూపినవి ప్రజాకళారూపాలు.
తెలంగాణ ప్రజలను చైతన్యపరిచి, ముందుకు నడిపించడంలో కీలకపాత్ర పోషించినవి ఏవి?
37) ఈ కింది గద్య భాగాన్ని చదివి ప్రశ్నకు సరైన సమాధానాలను గుర్తించండి.
ఆది నుంచి తెలంగాణ ప్రజలను ముందుకు నడిపించడంలో, చైతన్యపరచడంలో సాహిత్యానిదే కీలకపాత్ర.సూటిగా మనసులను తాకేలా, ఆలోచింపజేసేలా ఎందరో ప్రముఖులు తమ రచనలు, కళారూపాల ద్వారా సమాజాన్ని జాగృతం చేయగలిగారు.అభ్యుదయ సాహిత్యానికి 1946 నుండి 1951 వరకు సాగిన తెలంగాణ సాయుధ పోరాటకాలం స్వర్ణయుగం.పోరాటం జరుగుతున్న కాలంలోనూ, ఆ తర్వాత కూడా పోరాట స్ఫూర్తితో రచనలు వెలువడ్డాయి.తెలంగాణ విమోచనోద్యమ రచయితలు కవిత్వం, పాట, నాటకం, నాటిక లాంటి సాహిత్య ప్రక్రియలను, బుర్రకథలు, ఒగ్గు కథలు, బుడబుక్కల కథ, హరికథ, వీధి భాగోతం, యక్షగానం లాంటి ప్రజాకళారూపాలను సుసంపన్నం చేశారు.
సుద్దాల హన్మంతు, తిరునగరి, దాశరథి, కాళోజీ, సోమసుందర్ తదితరులు ఎన్నో పోరాట గీతాలను రాశారు.తెలంగాణ సాయుధపోరాట కాలంలో నాయకుల ఉపన్యాసాలు, పత్రికల వార్తల కంటే ఎక్కువ ప్రభావం చూపినవి ప్రజాకళారూపాలు.
ప్రజాకళారూపాలని వేటిని అంటారు?
ఆది నుంచి తెలంగాణ ప్రజలను ముందుకు నడిపించడంలో, చైతన్యపరచడంలో సాహిత్యానిదే కీలకపాత్ర.సూటిగా మనసులను తాకేలా, ఆలోచింపజేసేలా ఎందరో ప్రముఖులు తమ రచనలు, కళారూపాల ద్వారా సమాజాన్ని జాగృతం చేయగలిగారు.అభ్యుదయ సాహిత్యానికి 1946 నుండి 1951 వరకు సాగిన తెలంగాణ సాయుధ పోరాటకాలం స్వర్ణయుగం.పోరాటం జరుగుతున్న కాలంలోనూ, ఆ తర్వాత కూడా పోరాట స్ఫూర్తితో రచనలు వెలువడ్డాయి.తెలంగాణ విమోచనోద్యమ రచయితలు కవిత్వం, పాట, నాటకం, నాటిక లాంటి సాహిత్య ప్రక్రియలను, బుర్రకథలు, ఒగ్గు కథలు, బుడబుక్కల కథ, హరికథ, వీధి భాగోతం, యక్షగానం లాంటి ప్రజాకళారూపాలను సుసంపన్నం చేశారు.
సుద్దాల హన్మంతు, తిరునగరి, దాశరథి, కాళోజీ, సోమసుందర్ తదితరులు ఎన్నో పోరాట గీతాలను రాశారు.తెలంగాణ సాయుధపోరాట కాలంలో నాయకుల ఉపన్యాసాలు, పత్రికల వార్తల కంటే ఎక్కువ ప్రభావం చూపినవి ప్రజాకళారూపాలు.
ప్రజాకళారూపాలని వేటిని అంటారు?
38) ఈ కింది గద్య భాగాన్ని చదివి ప్రశ్నకు సరైన సమాధానాలను గుర్తించండి.
ఆది నుంచి తెలంగాణ ప్రజలను ముందుకు నడిపించడంలో, చైతన్యపరచడంలో సాహిత్యానిదే కీలకపాత్ర.సూటిగా మనసులను తాకేలా, ఆలోచింపజేసేలా ఎందరో ప్రముఖులు తమ రచనలు, కళారూపాల ద్వారా సమాజాన్ని జాగృతం చేయగలిగారు.అభ్యుదయ సాహిత్యానికి 1946 నుండి 1951 వరకు సాగిన తెలంగాణ సాయుధ పోరాటకాలం స్వర్ణయుగం.పోరాటం జరుగుతున్న కాలంలోనూ, ఆ తర్వాత కూడా పోరాట స్ఫూర్తితో రచనలు వెలువడ్డాయి.తెలంగాణ విమోచనోద్యమ రచయితలు కవిత్వం, పాట, నాటకం, నాటిక లాంటి సాహిత్య ప్రక్రియలను, బుర్రకథలు, ఒగ్గు కథలు, బుడబుక్కల కథ, హరికథ, వీధి భాగోతం, యక్షగానం లాంటి ప్రజాకళారూపాలను సుసంపన్నం చేశారు.
సుద్దాల హన్మంతు, తిరునగరి, దాశరథి, కాళోజీ, సోమసుందర్ తదితరులు ఎన్నో పోరాట గీతాలను రాశారు.తెలంగాణ సాయుధపోరాట కాలంలో నాయకుల ఉపన్యాసాలు, పత్రికల వార్తల కంటే ఎక్కువ ప్రభావం చూపినవి ప్రజాకళారూపాలు.
తెలంగాణ సాయుధపోరాటకాలంలో ఎక్కువ ప్రభావం చూపినవి ఏవి?
ఆది నుంచి తెలంగాణ ప్రజలను ముందుకు నడిపించడంలో, చైతన్యపరచడంలో సాహిత్యానిదే కీలకపాత్ర.సూటిగా మనసులను తాకేలా, ఆలోచింపజేసేలా ఎందరో ప్రముఖులు తమ రచనలు, కళారూపాల ద్వారా సమాజాన్ని జాగృతం చేయగలిగారు.అభ్యుదయ సాహిత్యానికి 1946 నుండి 1951 వరకు సాగిన తెలంగాణ సాయుధ పోరాటకాలం స్వర్ణయుగం.పోరాటం జరుగుతున్న కాలంలోనూ, ఆ తర్వాత కూడా పోరాట స్ఫూర్తితో రచనలు వెలువడ్డాయి.తెలంగాణ విమోచనోద్యమ రచయితలు కవిత్వం, పాట, నాటకం, నాటిక లాంటి సాహిత్య ప్రక్రియలను, బుర్రకథలు, ఒగ్గు కథలు, బుడబుక్కల కథ, హరికథ, వీధి భాగోతం, యక్షగానం లాంటి ప్రజాకళారూపాలను సుసంపన్నం చేశారు.
సుద్దాల హన్మంతు, తిరునగరి, దాశరథి, కాళోజీ, సోమసుందర్ తదితరులు ఎన్నో పోరాట గీతాలను రాశారు.తెలంగాణ సాయుధపోరాట కాలంలో నాయకుల ఉపన్యాసాలు, పత్రికల వార్తల కంటే ఎక్కువ ప్రభావం చూపినవి ప్రజాకళారూపాలు.
తెలంగాణ సాయుధపోరాటకాలంలో ఎక్కువ ప్రభావం చూపినవి ఏవి?
39) ‘నాగార్జున సాగర్ అందమైన ప్రదేశం’ – ఈ వాక్యము ఏ రకమైన వాక్యము?
40) కింది పదాలలో నపుంసక ఏక వచన శబ్దము ఏది?
Your Score: 0 / 0
| ←TET Paper 1 | TET Mock Test→ |