Telangana Movement Previous General Studies GK Questions With Answers For All Competitive Exams in Telugu

Q)1950 లో హైదరాబాదు రాష్ట్ర కాబినెట్ పరిపాలన, ఆర్థిక రంగాలలో పురర్వవస్థీకరణకై సలహాలను ఇచ్చుటకు ఒక కమిటీని నియమించింది. ఆ కమిటీకి అధ్యక్షుడెవరు?

A)వి.వి. మీనన్
B)ఎ.డి. గోర్వా ల
C)దిగంబర రావు బిందు
D)జె.పి.ఎల్. గ్విన్

View Answer
B)ఎ.డి. గోర్వా ల

Q)1968 సంవత్సరంలో విద్యార్థి నాయకుడిగా ఎస్.జైపాల్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్ధులతో అప్పటి ముఖ్యమంత్రికి వ్యతిరేకం గా, వైస్ ఛాన్సలర్ నియమకానికి సంబంధించిన విషయంపై ఉద్యమాన్ని నడిపాడు. .అప్పటి ఉస్మానియా విశ్వవిద్యాలయం వి.సి. ఎవరు?

A)రావాడ సత్యనారాయణ
B)పిన్నమనేని నరసింహారావు
C)డి.ఎస్.రెడ్డి
D)పి.ఎం. రెడ్డి

View Answer
C)డి.ఎస్.రెడ్డి

Q)ఈ క్రింది వాటిలో దేనిని పొందుట కొరకు తెలంగాణ ప్రజలు చేసిన సుదీర్ఘ పోరాట ఫలితంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రము ఏర్పడినది?

A)గౌరవము, అపార సంపద, పలుకుబడి
B)రిజర్వేషన్లు, ఉద్యోగాలు, బ్యాంకు లోన్లు ,
C)నీరు, నిధులు, నియామకాలు
D)విద్య, ఉపాధి, స్వాతంత్ర్యము

View Answer
C)నీరు, నిధులు, నియామకాలు

Q)1952-53లో 'ఇడ్లీ సాంబార్ గో బ్యాక్' అనే నినాదంతో జరిగిన ముల్కి ఉద్యమాన్ని క్రింద పేర్కొన్న వారిలో ఎవరు నడిపించారు?

A)రైతులు
B)విద్యార్థులు
C)మేధావులు
D)న్యాయవాదులు

View Answer
B)విద్యార్థులు

Q)అప్పటి ముఖ్యమంత్రి ఎన్.టి. రామారావు, జయభారత్ రెడ్డిని త్రిసభ్య కమిటీకి కన్వీనరుగా నియమించి, తెలంగాణకు సంబంధించిన ఏ అంశంపై అధ్యయనము చేయమన్నాడు?

A)నీటిపారుదల సౌకర్యాలు
B)పారిశ్రామిక అభివృద్ధి
C)ప్రభుత్వ ఉద్యోగుల లెక్కలు
D)దేవాలయ భూముల వినియోగం

View Answer
C)ప్రభుత్వ ఉద్యోగుల లెక్కలు
Spread the love

Leave a Comment

Solve : *
22 + 29 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!