Current Affairs Telugu April 2022 For All Competitive Exams

Q) మణిపూర్ ప్రభుత్వం “స్పోర్ట్ డిజిటల్ ఎక్సిపిరియన్స్ సెంటర్” ప్రారంభించేందుకు ఇటీవల ఈ క్రింది ఏ సంస్థ తో భాగస్వామ్యం కుదుర్చుకుంది?

A) Microsoft
B) TCS
C) IBM
D) Samsung

View Answer
D

Q) “FASTER – Fast and Secured Transmission of Electronic Records” అనే system ని ఈ క్రింది ఏ వ్యక్తి ప్రారంభించారు?

A) కిరణ్ రిజిజు
B) వెంకయ్య నాయుడు
C) NV రమణ
D) నరేంద్ర మోడీ

View Answer
C

Q) “NABH – National Accreditation Board for Hospitals and Healthcare Providers” యొక్క చైర్ పర్సన్ గా ఇటీవల ఎవరు నియామకం అయ్యారు?

A) మహేష్ వర్మ
B) VG సోమానీ
C) రణదీప్ గులెరియా
D) సుర్జిత్ సింగ్

View Answer
A

Q) GST – జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా యొక్క డైరెక్టర్ జనరల్ గా ఇటీవల ఎవరు నియామకం అయ్యారు?

A) RS గర్కాల్
B) S. రాజు
C) రాజీవ్ శర్మ
D) మనోజ్ ముకుంద్

View Answer
B

Q) క్రింది వానిలో సరైనది ఏది?
1. భారతదేశంలో 2021-22 (పంటకాలం)లో కూరగాయలఉత్పత్తిలో టాప్ లో నిలిచిన మొదటి మూడు రాష్ట్రాలు UP (29.58MT) పశ్చిమబెంగాల్(28.23MT)MP(20.59MT)
2.పండ్లఉత్పత్తిలో2021-22కాలానికిగానుటాప్ లోనిలిచిన మొదటి3రాష్ట్రాలు AP(18.01MT)MH(12.30MT)UP (11.26MT)

A) 1
B) 2
C) 1, 2
D) ఏదీ కాదు

View Answer
C

Spread the love

Leave a Comment

Solve : *
21 × 5 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!