Current Affairs Telugu July 2022 For All Competitive Exams

Q)”Muthu lakshmi Reddy: A Trailblazer in Surgery and womens Rights” పుస్తక రచయిత ఎవరు?

A)ముత్తు లక్ష్మి రెడ్డి
B)VR దేవిక
C)అపర్ణా బాలమురళి
D)మదన్ సేన్ గుప్తా

View Answer
B

Q)ఇటీవల అఖిల భారత జిల్లా న్యాయ సేవ ప్రాధికార సంస్థల సమావేశం ఎక్కడ జరిగింది?

A)ఇండోర్
B)గాంధీనగర్
C)లక్నో
D)న్యూ ఢిల్లీ

View Answer
D

Q)కామన్వెల్త్ గేమ్స్ -2022 క్రీడల్లో భారత్ కి మొదటి స్వర్ణం అందించిన వ్యక్తి ఎవరు?

A)లవ్లీనా బార్గోయిన్
B)నీరజ్ చోప్రా
C)మీరాబాయి చాను
D)సరిత దేవి

View Answer
C

Q)ఈ క్రింది వానిలో సరి అయినది ఏది?
1. కామన్వేల్త్ క్రీడల్లో 55kg ల విభాగంలో బింధ్యరాణి దేవి రజత పతకం గెలిచింది
2.పురుషుల వెయిట్ లిఫ్టింగ్ లో 55kg ల విభాగంలో సంకేత్ రజతం 61kg విభాగంలో గుజరాజ పూజారి కాంస్యం గెలిచారు.

A)1 మాత్రమే సరైంది
B)1, 2సరైనవి
C)2 మాత్రమే సరైంది
D)ఏదీ కాదు

View Answer
B

Q)ఇటీవల ప్రధాని మోడీ రామగుండంలో ప్రారంభించిన NTPC యొక్క నీటిపై తెలియజేయు సోలార్ స్ట్రాంగ్ సామర్థ్యం ఎంత? (మెగా వాట్లలో)

A)250
B)100
C)150
D)200

View Answer
B

Spread the love

Leave a Comment

Solve : *
25 × 19 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!