Current Affairs Telugu January 2023 For All Competitive Exams

246) లోహ్రీ ఫెస్టివల్ ని ఏ రాష్ట్రంలో జరుపుతారు ?

A) హిమాచల్ ప్రదేశ్
B) సిక్కిం
C) త్రిపుర
D) నాగాలాండ్

View Answer
A) హిమాచల్ ప్రదేశ్

247) ఇటీవల మరణించిన 56వ జ్ఞాన్ పీఠ్ అవార్డు గ్రహీత పేరేంటి?

A) దామోదర్ మౌజో
B) అచ్చితం నంబూద్రి
C) గుల్జార్
D) నీలామణి ఫూకాన్

View Answer
D) నీలామణి ఫూకాన్

248) ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
1. ఇటీవల DRDO పృధ్వి- II బాలిస్టిక్ మిస్సైల్ ని ఒడిషా లోని చాందీపుర్ నుండి విజయవంతంగా ప్రయోగించింది.
2. పృద్వి – II 250- 350 km వరకు గల లక్ష్యాలను ఛేదించగల Surface -to – Surface రకం మిస్సైల్.

A) 1 మాత్రమే సరైనవి
B) 2 మాత్రమే సరైనవి
C) 1,2 సరైనవి
D) ఏది కాదు

View Answer
C) 1,2 సరైనవి

249) ఇటీవల శ్యాం ప్రసాద్ ముఖర్జీ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వాటర్ సానిటేషన్ (SPM – NIWAS) ఎక్కడ ప్రారంభించారు?

A) కోల్ కతా
B) కాన్పూర్
C) గాంధీనగర్
D) సూరత్

View Answer
A) కోల్ కతా

250) “Braving a Viral Storm” పుస్తక రచయిత ఎవరు?

A) ఆశిష్ చందోర్కర్
B) సూరజ్ సుధీర్
C) రణదీప్ గులేరియా
D) A & B

View Answer
D) A & B

Spread the love

Leave a Comment

Solve : *
19 − 17 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!