Current Affairs Telugu June 2022 For All Competitive Exams

Q)”Empress”అనే లగ్జరీ టూరిజం క్రూయిజ్ షిప్ ని ఇటీవల ఈ క్రింది ఏ పోర్టు నుండి ప్రారంభించారు?

A)విశాఖపట్నం
B)ముంబై
C)కోల్కత్తా
D)చెన్నై

View Answer
D

Q)ఈ క్రింది వానిలో సరైనది ఏది?
1. 2020 ఫిఫా వరల్డ్ కప్ ని మొదటిసారిగా మూడు దేశాలు నిర్వహించనున్నాయి.
2. 2020 ఫిఫా వరల్డ్ కప్ లాస్ ఏంజెల్స్ (USA),టొరంటో (కెనడా), మెక్సికో సిటీ నగరాల్లో జరగనుంది.

A)1
B)2
C)1,2
D)ఏదీ కాదు

View Answer
C

Q)ఇటీవల ఇండియన్ రైల్వేస్ నుండి ఐరన్ మాన్ ట్రయ థ్లాన్ ని పూర్తి చేసిన మొదటి ఆఫీసర్ ఎవరు?

A)రాహుల్ శ్రీవాస్తవ
B)శ్రేయస్ G.హోసూర్
C)హరి పర్వతనేని
D)రమేష్ వర్మ

View Answer
B

Q)ఇటీవల “యోగ మహోత్సవ్ ని ఎక్కడ జరిపారు?

A)వడోదర
B)పురానా ఖిల్లా (ఢిల్లీ)
C)తాజ్ మహల్ (ఆగ్రా)
D)అజంతా గుహల్ (మహారాష్ట్ర)

View Answer
B

Q)తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఇటీవల ఎవరు నియామకం అయ్యారు?

A)జస్టిస్ సతీష్ చంద్ర వర్మ
B)జస్టిస్ విపిన్ సింగ్
C)జస్టిస్ ఆర్. ఎస్ చౌహన్
D)జస్టిస్ ఉజ్జల్ భూయాన్

View Answer
D

Spread the love

Leave a Comment

Solve : *
18 × 5 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!