10th Class Telugu Paper 2 Chapter wise Important bit bank Bits

7. శ్రీనాథుడు నైషథం రచించాడు. – దీనికి కర్మణి వాక్యం గుర్తించండి.
A) శ్రీనాథునిచే నైషథం రచింపబడెను
B) శ్రీనాథుని వల్ల నైషథం రాశాడు
C) శ్రీనాథుడు రచించాడు నైషథం
D) నైషథంబు రచింపబడియె శ్రీనాథుడు

View Answer
A) శ్రీనాథునిచే నైషథం రచింపబడెను

8. దేవి భిక్ష పెట్టింది – దీనికి కర్మణి వాక్యం గుర్తించండి. –
A) దేవియందు పెట్టబడినది భిక్ష
B) దేవిచే భిక్ష పెట్టబడింది
C) దేవివల్ల భిక్ష పెట్టబడింది
D) దేవికి భిక్ష పెట్టబడింది

View Answer
B) దేవిచే భిక్ష పెట్టబడింది

9. శ్రీనాథుడు కాశీఖండం రచించెను. – దీనికి కర్మణి వాక్యం గుర్తించండి.
A) కాశీఖండంబున శ్రీనాథుడు రచియించె
B) శ్రీనాథునిచే కాశీఖండం రచింపబడెను
C) కాశీఖండంలో శ్రీనాథుడు రచియించె
D) రచియింపబడియె శ్రీనాథుడు కాశీఖండంబు

View Answer
B) శ్రీనాథునిచే కాశీఖండం రచింపబడెను

10. దేవి భిక్ష సమర్పించెను. – దీనికి కర్మణి వాక్యం గుర్తించండి.
A) దేవి వల్ల భిక్ష సమర్పించెను
B) దేవికి భిక్ష సమర్పించెను
C) దేవి వలన భిక్షకు సమర్పించెను
D) దేవిచే భిక్ష సమర్పించబడెను

View Answer
D) దేవిచే భిక్ష సమర్పించబడెను

11. వ్యాసుడు కాశీని చూచాడు – దీనికి కర్మణి వాక్యం గుర్తించండి.
A) వ్యాసునికి కాశీ కనిపించింది
B) వ్యాసుని వల్ల కాశీ చూచాడు
C) వ్యాసునిచే కాశీ చూడబడెను
D) కాశీ వ్యాసుని వల్ల చూడబడింది

View Answer
C) వ్యాసునిచే కాశీ చూడబడెను
Spread the love

Leave a Comment

Solve : *
19 × 8 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!