Current Affairs Telugu May 2022 For All Competitive Exams

Q) ఆహార వ్యర్థాల ద్వారా నడిచే భారతదేశ మొట్టమొదటి ఎలక్ట్రానిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్ ని ఎక్కడ ప్రారంభించనున్నారు ?

A) పూణే
B) బెంగళూరు
C) అహ్మదాబాద్
D) ముంబయి

View Answer
D

Q) “NATO సైబర్ డిఫెన్స్ గ్రూప్ ” లో ఇటీవల చేరిన మొదటి ఆసియా దేశం ఏది ?

A) చైనా
B) జపాన్
C) పాకిస్థాన్
D) దక్షిణ కొరియా

View Answer
D

Q) AAEA- “అసోసియేషన్ ఆఫ్ ఏషియన్ ఎలక్షన్ అధారిటిస్” యొక్క అధ్యక్ష దేశంగా ఇటీవల ఏ దేశం ఎన్నికయింది ?

A) ఇండియా
B) చైనా
C) జపాన్
D) సౌదీ అరేబియా

View Answer
A

Q) ఇటీవల ఆర్కిటెక్చర్ రంగంలో “రాయల్ గోల్డ్ మెడల్ – 2022” అవార్డును ఎవరికీ ఇచ్చారు ?

A) సుదర్శన్ పట్నాయక్
B) రాధాకృష్ణ ఓమ్రా
C) బాలకృష్ణ దోషి
D) రాజేష్ శర్మ

View Answer
C

Q) ఈ క్రింది ఏ ప్రైజ్ ని ఆర్కిటెక్చర్ నోబెల్ గా పిలుస్తారు ?

A) ఫీల్డ్ ప్రైజ్
B) ప్రిట్జ్ గర్
C) ఎబుల్
D) రాయల్ గోల్డ్ మెడల్

View Answer
B

Spread the love

Leave a Comment

Solve : *
10 ⁄ 5 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!