Current Affairs Telugu November 2022 For All Competitive Exams

211) ఈశాన్య ప్రాంతంలో మొట్టమొదటి ఫిష్ మ్యూజియంని ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్నారు ?

A) అస్సాం
B) మణిపూర్
C) నాగాలాండ్
D) అరుణాచల్ ప్రదేశ్

View Answer
D) అరుణాచల్ ప్రదేశ్

212) గిరిజన విద్యార్థుల్లో విలువిద్య ( ఆర్చరీ ) పెంపొందించేందుకు ప్రభుత్వం ఎన్ని అకాడమీలు ఏర్పాటు చేయనుంది?

A) 100
B) 150
C) 120
D) 250

View Answer
A) 100

213) “Purple Fest” ని ఏ రాష్ట్రం నిర్వహిస్తుంది ?

A) జమ్మూ అండ్ కాశ్మీర్
B) హిమాచల్ ప్రదేశ్
C) ఉత్తరాఖండ్
D) గోవా

View Answer
D) గోవా

214) “India Water Week” ప్రోగ్రాం గురించి ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1.నవంబర్ 1st – 5th 2022 వరకు జరిగే ఈ ప్రోగ్రాo ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభించారు.
2. 2022 థీమ్ :- “Water Security For Sustainable Development With Eqlity”.

A) 1,2
B) ఏదీ కాదు
C) 1
D) 2

View Answer
A) 1,2

215) ఇటీవల AICTE చైర్మన్ గా ఎవరు నియామకం అయ్యారు?

A) జగదీష్ కుమార్
B) హరీష్ వర్మ
C) TG సీతారాo
D) రవీంద్ర శర్మ

View Answer
C) TG సీతారాo

Spread the love

Leave a Comment

Solve : *
8 × 16 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!