Current Affairs Telugu January 2022 For All Competitive Exams

Q)ఈ కింది వానిలో సరైనది ఏది ?
1.ఇటీవల ఇండియా జపాన్ ల మధ్య బంగాళాఖాతంలో ఒక మారిటైమ్ పార్ట్ నర్ షిప్ ఎక్సర్ సైజ్ జరిగింది.
2. ఈ ఎక్సర్ సైజ్ లో ఇండియా తరపున INS శివాలిక్, INS కడ్మాట్ ..జపాన్ తరుపున ఉరగ, హిరాడో పాల్గొన్నాయి.

A) 1,2
B) 2
C) 1
D) ఏది కాదు

View Answer
A

Q)ఇటీవల మరణించిన ప్రముఖ సామాజికవేత్త పద్మశ్రీ అవార్డు గ్రహీత ” శాంతి దేవి” ఏ రాష్ట్రానికి చెందినవారు ?

A) ఒడిషా
B) Mp
C) అస్సాం
D) పశ్చిమ బెంగాల్

View Answer
A

Q)” BOSE : The Untold Story of An In Converient Nationalist ” పుస్తక రచయిత ఎవరు ?

A) చంద్ర చూర్ ఘోష్
B) జయంత బోస్
C) అశోక్ ముఖర్జీ
D) ప్రసాద్ బెనర్జీ

View Answer
A

Q)ఇటీవల” mrs world-2022 ” కిరీటాన్ని ఎవరు గెలుపొందారు ?

A) షెలీన్ పోర్డ్
B) కేట్ షైడర్
C) లైలా లోప్స్
D) దేబాంజలి కమ్ స్త్రా

View Answer
A

Q)”mrs world 2022 pageant” లో బేస్ట్ నేషనల్ కాస్ట్యూమ్స్ అవార్డు ని ఎవరు గెలుపొందారు?

A) నవదీప్ కౌర్
B) హర్నజ్ సంధు
C) మానస వారణాశి
D) మానుషి చిల్లర్

View Answer
A

Q)ఇటీవల భారత మహిళా హాకీ టీం కెప్టెన్ గా ఎవరు నియామకం అయ్యారు?

A) సవితా పునియా
B) రాణి రాంపాల్
C) వందనా కటారియా
D) సవితా పునియా

View Answer
A
Spread the love

Leave a Comment

Solve : *
19 × 3 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!